More

డీఎంకే నేతపై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ దుండ‌గులు

17 Oct, 2020 15:56 IST

చెన్నై :  తమిళనాడులోని వానంబడిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. డీఎంకే నేత వేలాయిదంపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో వేలాయిదంకు తీవ్ర‌గాయాల‌య్యాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అనుచ‌రులు ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఈ దాడికి  పాల్ప‌డ్డ నిందితులు ఎవ‌రు అన్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. ఘ‌ట‌న‌పై  కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఫ్యాషన్ బ్యాంగిల్స్ ధరించిందని భార్యను బెల్టుతో చితకబాది..

వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ బాంబు పేలి ఐటీబీపీ జవాను మృతి 

హర్యానా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. అక్కడికక్కడే అయిదుగురు మృతి..