More

తగ్గుముఖం పట్టిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే?

25 Jan, 2022 09:45 IST

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే 50,190 తక్కువ కేసులు నమోద కావడం గమనార్హం. పాజిటివిటీ  రేటు కూడా 20.75% నుండి 15.52%కి తగ్గింది. నిన్నటి తో పోలిస్తే 16% కరోనా కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 614 మంది మృతి చెందగా, కరోనా  నుండి కోలుకున్న వారి సంఖ్య 2,67,753గాఉంది.

చదవండి: U Turn Narrow Mountain Road: ఉగ్గబట్టుకుని చూడాల్సిన వీడియో! ఏది నిజం ఏది వైరల్‌!

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి సరికొత్త హామీ.. ‘సీఎం రైజ్‌’ స్కూళ్లు

దారుణం: తల్లి, ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన దుండగులు

దేదీప్యమానం.. అయోధ్యా నగరం! ఫొటోలను షేర్‌ చేసిన ప్రధాని మోదీ

వీల్‌ఛైర్ యూజర్లకు సరికొత్త కారు డిజైన్.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్

బాణాసంచా మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం