More

ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం..

22 Jan, 2021 21:15 IST

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 సీజన్‌కు ముందే ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమైంది. రాబోయే సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని  బీసీసీఐ అధికారి  శుక్రవారం  పీటీఐకి తెలిపారు. 'ఫిబ్రవరి 18న వేలం జరగనుంది. వేదికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది' అని అధికారి చెప్పారు. ఈ ఏడాది ఐపీఎల్‌ భారత్‌లో జరుగుతుందా లేదా అనే విషయంపై  బీసీసీఐ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రాబోయే సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే పేర్కొన్నారు. కాగా సొంతగడ్డపై వచ్చే నెల నుంచి ఇంగ్లండ్‌తో భారత్‌ సిరీస్‌ సజావుగా జరిగితే స్వదేశంలోనే ఐపీఎల్‌ నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది.
చదవండి: 'అక్కడుంది టీమిండియా.. కాస్త జాగ్రత్తగా ఆడండి'

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

టాప్‌లోనే గిల్‌.. దూసుకొచ్చిన కోహ్లి, రోహిత్‌! సిరాజ్‌ వెనక్కి..

గ్లోబల్‌ మెంటార్‌గా ప్రకటించిన లక్నో.. గుడ్‌ బై చెప్పిన గంభీర్‌! పోస్ట్‌ వైరల్‌

సొంత బిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు: పాక్‌ లెజెండ్‌

సొంత గూటికి గౌతమ్‌ గంభీర్‌

ఆరు సార్లు జగజ్జేతలు.. అయినా ఎలాంటి హడావుడి లేదు.. సాధారణ వ్యక్తుల్లా..!