పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్

26 Dec, 2015 16:50 IST|Sakshi

గోరంట్ల (అనంతపురం) : గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 47 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం భగవంతంపల్లి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు