గ్రామ, వార్డు సచివాలయాలకు ఇంటర్నెట్‌ కల్పనకు టెండర్ల ఆహ్వానం

18 Oct, 2019 13:29 IST|Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. పంచాయితిరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు