ఆదుకోని ఆరోగ్యశ్రీ

15 Nov, 2018 07:07 IST|Sakshi

విజయనగరం :నాలుగేళ్ల కిందట ఆటో ప్రమాదంలో నడుం, కిడ్నీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు వ్యాధులను ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో తొలగించడంతో సొంత డబ్బుతో 15 రోజులకోసారి విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి చికిత్స చేయించుకోవలసి వస్తోంది.. అంటూ బలిజిపేట మండలం అరసాడకు చెందిన వంగపండు రాము మొర పెట్టుకున్నాడు.

మరిన్ని వార్తలు