సీఎం వైఎస్‌ జగన్‌కు ఎంపీ సీఎం రమేష్‌ ఆహ్వానం

27 Jan, 2020 13:08 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ సోమవారం కలిశారు.  ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహానికి రావాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. కాగా ప్రముఖ  పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో, రిత్విక్ నిశ్చితార్థం గత ఏడాది నవంబర్‌లో దుబాయ్‌ జరిగింది. కాగా ఇప్పటికే సీఎం రమేష్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందచేశారు. 

మరిన్ని వార్తలు