పేకాటరాయుళ్లు అరెస్ట్ : రూ. 25 వేలు స్వాధీనం

19 May, 2016 17:23 IST|Sakshi

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకుని.... సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించి.. వారిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు