ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణలు

31 Dec, 2015 09:48 IST|Sakshi

కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్ష పరుల రద్దీ మొదలైంది. ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ గురువారం ఉదయం ఏడుగంటల నుంచి ప్రారంభమైంది. ఐదు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాన్ని మహామంటపం సమీపంలోని హోమగుండం వెలిగించి అగ్నిప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో న ర్సింగరావు దంపతులు, అర్చకులు పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు 10వేల మంది దీక్ష ధారులు క్యూల్లో వేచి ఉన్నారు.


 

మరిన్ని వార్తలు