-
ప.గో.జిల్లా: కామవరపు కోట మండలం జల్పవారిగూడెంలో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భర్త వేధింపులు ఇందుకు కారణం.వీరి పరిస్థితి విషమంగా ఉండంతో జంగారెడ్డిగూడెం ఆసుప్రతికి తరలించారు.కోంతకాలంగా గోవడలు పడుతున్నాట్టు స్ధానికులు చెపుతున్నారు.