-

ప.గో జిల్లా జల్పవారిగూడెంలో దారణం

27 Dec, 2014 21:15 IST|Sakshi

ప.గో.జిల్లా:  కామవరపు కోట మండలం జల్పవారిగూడెంలో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భర్త వేధింపులు ఇందుకు కారణం.వీరి పరిస్థితి విషమంగా ఉండంతో జంగారెడ్డిగూడెం ఆసుప్రతికి తరలించారు.కోంతకాలంగా  గోవడలు పడుతున్నాట్టు స్ధానికులు చెపుతున్నారు.
 

మరిన్ని వార్తలు