వైఎస్సార్‌ సీపీ వాళ్లమని కక్షకట్టారు

16 Jun, 2018 07:19 IST|Sakshi
– పెంకె నాగరాజు, వార్డు సభ్యుడు, కొప్పవరం, అనపర్తి

తూర్పుగోదావరి : అర్హులైన 70 మంది లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదు. 2014లో వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేశామని కక్షకట్టి అడ్డుకుంటున్నారు. రేషన్‌ కార్డులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని జగన్‌కు వివరించారు.

మరిన్ని వార్తలు