ఏడాదైనా ఇళ్లు నిర్మించలేదు

20 Jun, 2018 07:06 IST|Sakshi

పెమ్మాడి జ్యోతి, జొన్నల్లంక
ఏడాది క్రితం మా ఇల్లు కాలి బూడిదైపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూసి వెళ్లారు. ఇప్పటికీ ఇల్లు నిర్మించలేదు. అధికారులను అడుగుతున్నా నానుస్తున్నారు తప్ప ఫలితం లేదని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. 

మరిన్ని వార్తలు