ఫ్లోరైడ్‌తో అనారోగ్యం

11 Dec, 2018 06:51 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన రాగోలుపేట గ్రామస్తులు

శ్రీకాకుళం :‘అన్నా.. మా గ్రామంలో బోర్లన్నీ ఫ్లోరైడ్‌తో కలుషి తమయ్యాయి’ అని రాగోలు గ్రామస్తులకు జగన్‌ కు విన్నవించారు. ప్రజలు నిత్యం ఫ్లోరైడ్‌ నీరు తాగి అనారోగ్యం పాలవుతున్నారని, కాళ్లు, చేతు ల భాగంలో వాపులు వస్తున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్నా తమ గ్రామానికి కనీసం తాగునీటి సదుపాయం లేదని చెప్పారు.

మరిన్ని వార్తలు