ప్రజల గుండెల్లో చెరగని ముద్ర

10 Jan, 2019 07:47 IST|Sakshi

శ్రీకాకుళం :ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన పాదయాత్రలో జన హృదయాలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుచుకున్నారు. బడగు, బలహీన వర్గాలు కష్టాలను తెలుసుకున్నారు. వారికి భరోసానిస్తూ ముందుకు సాగిన తీరు రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోతుంది.– డాక్టర్‌ బి.కాశినాయుడు,రిటైర్డ్‌ డీఎంహెచ్‌ఓ, బలిజిపేట, విజయనగరం జిల్లా

మరిన్ని వార్తలు