శ్రీకాకుళం :‘అన్నా.. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలి. విశాఖపట్నంలో 2015లో జరిగిన యువభేరిలో కూడా మీకు వివరించాం.’ అని ఏయూ ఇంజినీరింగ్ విద్యార్థులు కంచెర్ల రామ్రెడ్డి, లగులు ప్రశాంత్లు జగన్ను కోరారు. యువతతోనే మన పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని, భవిష్యత్ రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.