ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వడం లేదు

9 Jul, 2018 05:58 IST|Sakshi

తూర్పుగోదావరి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు మూడేళ్లుగా ఏ విద్యార్థికీ ఇవ్వలేదు’ అని కాకినాడకు చెందినజె.విజయకుమార్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. తాను కాకినాడ ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ డిప్లమో మూడో ఏడాది చదువుతున్నానని, మూడేళ్ల నుంచి నేటì  వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జగన్‌కు వివరించాడు.

మరిన్ని వార్తలు