తూర్పుగోదావరి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంటు మూడేళ్లుగా ఏ విద్యార్థికీ ఇవ్వలేదు’ అని కాకినాడకు చెందినజె.విజయకుమార్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. తాను కాకినాడ ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ డిప్లమో మూడో ఏడాది చదువుతున్నానని, మూడేళ్ల నుంచి నేటì వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జగన్కు వివరించాడు.