రోజాపై టీడీపీ సభ్యుల ఎదురుదాడి

27 Dec, 2014 16:54 IST|Sakshi
రోజాపై టీడీపీ సభ్యుల ఎదురుదాడి

చిత్తూరు: అసెంబ్లీ అయినా.. జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురుదాడే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు.

చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా పట్ల టీడీపీ నాయకులు ఇలాగే ప్రవర్తించారు. శనివారం జరిగిన పూత్తూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. బడ్జెట్ కేటాయింపులపై ఎమ్మెల్యే రోజా ప్రశ్నించగా, టీడీపీ సభ్యులు సమాధానం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగారు.

మరిన్ని వార్తలు