మూన్నాళ్ల ముచ్చట

11 Jan, 2014 02:32 IST|Sakshi

 మొల్ల పర్యాటక కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత రెస్టారెంట్  పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటగా మారింది.  గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ రెస్టారెంట్ నష్టాలలో నడుస్తోంది. 

 

ఇక్కడ  5 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి ప్రతినెల రూ. 35 వేలను జీతాలుగా చెల్లిస్తున్నారు. ఇతర ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. జీతాలకు సరిపడ ఆదాయం కూడా రావడం లేదు. దీంతో మార్చిలోపు హరిత రెస్టారెంట్ మూతపడనుంది.
 -న్యూస్‌లైన్, గోపవరం
 

మరిన్ని వార్తలు