తిరుమల సమాచారం

29 Apr, 2015 12:59 IST|Sakshi
తిరుమల సమాచారం

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లు నిండాయి.

రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు:
ఉచిత గదులు  - 12 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 45,
రూ.100 గదులు - 120 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - 15 ఖాళీగా ఉన్నాయి
పద్మావతీ పరిణయోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దుచేశారు.
 
 
 
 

>
మరిన్ని వార్తలు