ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 27,910 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 8,363 పాయింట్లు వద్ద ముగిసింది.