సాక్షి, అనంతపురం: జిల్లాలోని బత్తలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుమ్మళ్లకుంట వద్ద సోమవారం సాయంత్రం బైక్పై వెళ్తున్న వారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాలు తెలియాల్సి ఉంది.