బొలెరో వాహనం బోల్తా : ఐదుగురు కూలీల మృతి

8 Jan, 2018 07:01 IST|Sakshi

గద్వాల : ధరుర్ మండలం పార్ చర్ల స్టేజీ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బోల్తాపడి ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిన్నింగ్ మిల్లు కూలీలు స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు