హాస్టల్‌లో 17మంది విద్యార్థులకు అస్వస్థత

29 Jan, 2018 10:34 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ఇచ్చాపురం బి.సి. బాలుర వసతి గృహంలో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో 17మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు.

మరిన్ని వార్తలు