వైఎస్సార్‌ సీపీ నేత హత్య కేసులో కీలక సమాచారం

13 Jul, 2020 21:14 IST|Sakshi

సాక్షి, కృష్ణా: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాస్కర్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన ఏ1 చింతా చిన్నీ, ఏ2 చింతాపులిలను మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు.  అనంతరం నిందితులను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించనున్నట్లు పోలీసుల పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు