పంజాగుట్టలో దోపిడి దొంగల హల్‌చల్‌

18 Feb, 2020 12:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పంజాగుట్టలో దోపిడి దొంగలు హల్‌చల్‌ చేశారు. ముగ్గురు మహిళలు నివాసం ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా చోరీకి ప్రయత్నించారు. అయితే దొంగలను అడ్డుకునేందుకు మహిళలు ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగ ఓ  మహిళపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో మహిళ తలపై తీవ్రగాయలవ్వగా.. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు