పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా

4 Jun, 2018 22:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భద్రాద్రి: పెళ్లి బృందాన్ని తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆశ్వారావు పేట మండలం సున్నంబట్టి గ్రామం వద్ద జరిన ఈ ఘటనలో ఆరుగురు గాయ పడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం రావిగూడెం చెందిన 30మంది భద్రాదిలోని ముల్కలపల్లికి పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

మరిన్ని వార్తలు