తిరుమలలో చీఫ్‌ సెక్రటరీ టక్కర్‌

5 Oct, 2016 08:59 IST|Sakshi
చీఫ్‌ సెక్రటరీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న టీటీడీ ఈవో సాంబశివరావు
తిరుమల (అలిపిరి):
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ మంగళవారం తిరుమలకు వచ్చారు. ఇక్కడి పద్మావతి అతిథి గహాల వద్దకు చేరుకున్న ఆయకు టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. 
 
04టీఎంఎల్‌107–603001 :
 
>
మరిన్ని వార్తలు