తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

3 Aug, 2016 08:29 IST|Sakshi

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, నడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవెంకటేశ్వరస్వామిని  66,425 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు