తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

26 Aug, 2016 07:25 IST|Sakshi
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి శుక్రవారం ఉదయం 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోండగా, కాలినడక భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు ఉట్లోత్సవం నిర్వహిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు