స్త్రీ హింసకు నిరసనగా...లావణ్య త్రిపాఠి

28 Aug, 2016 01:52 IST|Sakshi
స్త్రీ హింసకు నిరసనగా...లావణ్య త్రిపాఠి

మాదాపూర్‌: మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఐసీఓజీ, ఎఫ్‌వోజీఎస్‌ఐ, ’ధీర’ ఆధ్వర్యంలో ‘స్టాఫ్‌ వయొలెన్స్‌ అగెనెస్ట్‌ ఉమెన్‌’ పేరిట శనివారం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ తార లావణ్యత్రిపాఠి, డాక్టర్‌ శాంతకుమారి, లలితా కుమార మంగళం, త్రిపురాన వెంకటరత్నం, సీఎన్‌ పురంధరే తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు