తిరుమలలో చిరుత కలకలం

24 Jun, 2016 12:10 IST|Sakshi

తిరుమలలో చిరుత కలకలం రేపుతోంది. గురువారం రాత్రి రింగ్‌రోడ్డుపై చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయబ్రాంతుకు గురయ్యారు. మనుషులు తిరుగుతున్న ప్రాంతంలో చిరుతలు సంచరిస్తుండటంతో.. భయంతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఓ పక్క నివాసాలు, మరోపక్క పాఠశాల ఉండటంతో చిరుతలు రాకుండా అరిక ట్టాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

 

మరిన్ని వార్తలు