ప్రియుడి దాడిలో గాయపడిన ప్రియురాలు మృతి

4 Jan, 2017 22:43 IST|Sakshi
ప్రియుడి దాడిలో గాయపడిన ప్రియురాలు మృతి

గుత్తి :  గుత్తిలో గత సోమవారం ప్రియుడు శివ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి (25) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం గుత్తికి తరలించారు.  ఈ ఘటనలో ప్రియుడు శివను ఇదివరకే పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు