కందకాలు తవ్విన మావోయిస్టులు

1 May, 2016 16:13 IST|Sakshi

ఖమ్మం జిల్లా చర్ల మండలం తిప్పాపురం - పామేడు గ్రామాల మధ్య మావోయిస్టులు కందకాలు తవ్వారు. వీటిని ఆదివారం గుర్తించారు. ఈ కందకాల వల్ల ఈ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. సమీప అటవీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా మావోయిస్టులు ఈ కందకాలు తవ్వి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు