పర్చూరు: ‘కండరాల సమస్యతో పది సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నా. ఇంగ్లీషు మందులు పనిచేయడంలేదు. ఆయుర్వేదానికి నయం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు’ అంటూ వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెంకు చెందిన బొమ్మల పద్మావతి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయింది.