వేలిముద్ర పడటంలేదని పింఛన్‌ ఇవ్వడంలేదయ్యా! | Sakshi
Sakshi News home page

వేలిముద్ర పడటంలేదని పింఛన్‌ ఇవ్వడంలేదయ్యా!

Published Mon, Feb 19 2018 6:00 AM

people sharing their sorrows to ys jagan  - Sakshi

పర్చూరు: వేలిముద్రలు పడకపోవడంతో వికలాంగ పింఛన్‌ను తన మనవరాలు సాదం మౌనికకు ఇవ్వడంలేదని బొంతవారిపాలెంకు చెందిన సాదం తిరుపతమ్మ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. వచ్చే పింఛన్‌ కూడా రాకపోవడంతో పోషణ ఇబ్బందిగా ఉందని కన్నీటి పర్యంతమైంది.

Advertisement
Advertisement