అలవాటు లేక పొరబాటు!

27 Oct, 2016 22:17 IST|Sakshi
సాక్షి, కాకినాడ  : 
కాకినాడ ఆర్డీవో కార్యాలయ సమీపంలో గురువారం పౌర సరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించారు. ఏదో రిబ్బ¯ŒS కత్తిరించి ఊరుకోకుండా వాహనంలో పెట్రోల్‌ నింపడానికి సిద్ధపడ్డారు. అలవాటు లేని పనికావడంతో అదికాస్తా నేలపాలైంది. దాంతో మంత్రిగారు ఇదిగో ఇలా నాలిక్కరుచుకున్నారు.  
 
 
మరిన్ని వార్తలు