రథోత్సవంలో అపశ్రుతి

5 Apr, 2017 23:19 IST|Sakshi
రథోత్సవంలో అపశ్రుతి

పందికుంట(వజ్రకరూరు) : మండల పరిధిలోని పందికుంట గ్రామంలో బుధవారం సాయంత్రం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తుండగా ఒక్కసారిగా రథం కిందపడిపోయింది. భక్తులకు ఎలాంటి హానీ జరగకపోయినా అందులో ఉన్న అర్చకుడికి స్వల్ప గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు