ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

19 Mar, 2017 15:20 IST|Sakshi

జగిత్యాల:
జగిత్యాల జిల్లా చల్‌గల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మద్దిడి రంగారావు(55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

రంగారావుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు