నేడు ఎక్సైజ్‌ కార్యాలయంలో మెగా హెల్త్‌ క్యాంపు

12 May, 2017 23:33 IST|Sakshi
కర్నూలు:    ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయ ఆవరణలో శనివారం మెగా హెల్త్‌క్యాంపు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్‌ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్న ఇన్‌చార్జ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీరాములు కోరిక మేరకు మై క్యూర్‌ హాస్పిటల్‌ వారు ఉచితంగా  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారు.  ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా ఎక్సైజ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మావతి సూచించారు. 
 
>
మరిన్ని వార్తలు