అవినాష్ ఆచూకీ లభ్యం

15 Sep, 2015 09:38 IST|Sakshi

హైదరాబాద్: హైదరాబాద్లోని మియాపూర్లో కిడ్నాప్ అయిన తొమ్మిదో తరగతి విద్యార్థి అవినాష్ ఆచూకీ దొరికింది. విజయవాడలో అవినాష్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

అతను సురక్షితంగా ఉన్నాడని పోలీసులు చెప్పారు. అవినాష్ను విజయవాడ నుంచి హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

మరిన్ని వార్తలు