నేడు ‘సాక్షి ఎరీనా వన్’ అంబాసిడర్ల మీట్

27 Jan, 2016 02:57 IST|Sakshi
నేడు ‘సాక్షి ఎరీనా వన్’ అంబాసిడర్ల మీట్

సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఎరీనా వన్’ కార్యక్రమానికి అంబాసిడర్లుగా వ్యవహరించేందుకు వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని సాక్షి జర్నలిజం స్కూల్‌లో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఏ సమయానికి హాజరుకావాలన్న విషయాన్ని ఆ అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్స్ రూపంలో వారికి తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9666284600, 9705199924లో సంప్రదించవచ్చు.
 

మరిన్ని వార్తలు