ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం

30 Dec, 2016 18:07 IST|Sakshi
ఉత్తర్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం

సితాపుర్(యూపీ): ఉత్తర్ ప్రదేశ్లోని సితాపుర్లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి శారదా కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 9 మంది మృతిచెందగా, 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు