కొలీజియంపై ప్రతిపాదనలు ఇవ్వలేం: కేంద్రం

19 Nov, 2015 14:29 IST|Sakshi

ఢిల్లీ : న్యాయమూర్తుల నియామక నూతన విధానం కొలీజియం వ్యవస్థపై ప్రతిపాదనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. జడ్జీల నియామకంపై ప్రతిపాదనలు ఇవ్వలేమని దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర వివరించింది. ప్రతిపాదనలు ఇవ్వడానికి సాధ్యం కాదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు గురువారం వివరించారు. కొలీజియం విధానంపై మార్గదర్శకాలు ఇవ్వాలంటూ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టును కోరారు.

>
మరిన్ని వార్తలు