టెంపో వాహనం ఢీకొని పాదచారుడి మృతి

11 Aug, 2016 13:28 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో ఓ పాదచారుడిని అతివేగంగా వస్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. దాదాపు గంటసేపు రోడ్డుపైనే ప్రాణాలతో కొట్టుమిట్టాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ వ్యక్తి చివరకు ప్రాణాలు వదిలేశాడు. కాగా, పాదచారుడిని ఢీకొట్టిన అనంతరం టెంపో వాహనం డ్రైవర్‌ తన వాహనాన్ని పరిశీలించుకుని మరీ వెళ్లిపోయినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు