టుడే న్యూస్‌ రౌండప్‌

25 Jan, 2018 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అపహాస్యమవుతున్నా పట్టించుకోని గవర్నర్ చంద్రబాబును పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడవలసిన గవర్నర్ ప్రభుత్వ అనుకూల భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు అతీతంగా లేదన్నారు. ప్రజాస్వామ్య ఉల్లంఘన బాహాటంగా జరుగుతుంటే గవర్నర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

'అందుకే సీఎం కుర్చీలో బాలకృష్ణ కూర్చున్నాడు'
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్‌ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎన్నికోట్ల పెట్టుబడులు వచ్చాయో సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు...

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ వాళ్లకు టికెట్ ఇవ్వరు
సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీల నేతలలో 90శాతం మందికి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వరని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేవంత్‌...

కోమటి రెడ్డి ముఖ్య అనుచరుడి దారుణ హత్య
సాక్షి, నల్గొండ : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు, శ్రీనివాస్‌ తలపై...

మీ పకోడా రాజకీయాలు మా పైనేనా?’
సాక్షి, హైదరాబాద్‌ : పద్మావత్‌ చిత్ర విడుదల నేపథ్యంలో కర్ణిసేన చేపట్టిన ఆందోళనపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. నిరసనకారులు ఇంత...

పద్మావత్: సుప్రీంలో కోర్టుధిక్కారం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావత్‌సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆందోళనలు హోరెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది....

బ్రూనై సుల్తాన్ ఎలా వచ్చారంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరంటే హంగామా, దర్పం వేరు. వాళ్లు మనలా కార్లు, విమానాలను నడుపుకుంటూ రావడం జరిగే పనికాదు. వారు...

శాంసంగ్కు షాకిచ్చిన షావోమి
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి భారత్‌లో తన హవాను చాటుకుంది.

తొలి క్రికెటర్గా పొలార్డ్ రికార్డు!
సిడ్నీ: వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు కీరోన్‌ పొలార్డ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌ ట్వంటీ 20 ఫార్మాట్‌లో 400లకు పైగా మ్యాచ్‌లు ఆడిన ఏకైక...

కుదురుగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్
జొహన్నెస్‌బర్గ్‌: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కుదురుగా బ్యాటింగ్‌ చేస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా...

రిపబ్లిక్ డే మెగా సేల్స్ : అసలు విజేతెవరు?
ముంబై : అంతర్జాతీయ -కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, దేశీయ -కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ రెండూ తమ తొలి బిగ్‌ ఆన్‌లైన్‌ సేల్‌ను విజయవంతంగా...

మరిన్ని వార్తలు