సిరీస్ భార‌త్ కైవసం

4 Nov, 2013 06:14 IST|Sakshi

చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ‘ఫైనల్’ వన్డేలో భార‌త్ 57 ప‌రుగుల తేడాతో ఆసీస్‌పై ఘ‌న‌విజ‌యం సాధించింది. అంత‌క‌ముందు 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 383 ప‌రుగులు చేసిన భార‌త్ ఆసీస్‌కు 384 పరుగుల విజ‌య‌ల‌క్ష్యాన్ని ముందుంచింది.

మరిన్ని వార్తలు