వైఎస్‌ విజయమ్మ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

8 Apr, 2019 22:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి లేని లోటు వైఎస్‌ జగన్‌ తీరుస్తారని వైఎస్‌ విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ను జనం ఇంకా మరిచిపోలేదనీ.. వైఎస్‌ జగన్‌ పేరు చెబితే.. మంచి స్పందన వస్తోందని విజయమ్మ అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కొడుకు తమకు మంచి చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ప్రజల్లో ఆ నమ్మకాన్ని జగన్‌ కలిగించుకున్నాడని అన్నారు. అందుకే జగన్‌కు ఓ అవకాశం ఇవ్వమని అడుగుతున్నానని.. ప్రజలు కూడా ఇవ్వాలనే అనుకుంటున్నారని తెలిపారు.

వైఎస్‌ విజయమ్మ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ..

మరిన్ని వార్తలు