న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమివ్వనున్న బధిరుల టి20 ప్రపంచకప్ నవంబర్ 23 నుంచి జరగనుంది. బధిరుల అంతర్జాతీయ క్రికెట్ మండలి (డెఫ్ ఐసీసీ) ఆధ్వర్యంలో డెఫ్ క్రికెట్ సొసైటీ (డీసీఎస్) ఈ టోర్నమెంట్ను నిర్వహించనుం ది. ఎనిమిది రోజుల పాటు గురుగ్రామ్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.
8 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలను నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో జట్టు లీగ్ దశలో మూడు మ్యాచ్లు ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాÆ