టాస్క్ఫోర్స్ దాడులు: తమిళ కూలీలు అరెస్ట్

29 Sep, 2016 08:44 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు రైల్వేస్టేషన్ సమీపంలో టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి.. ఇద్దరు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు