ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేశినేని నాని

29 Aug, 2016 12:23 IST|Sakshi
ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేశినేని నాని
విజయవాడ: సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ కేశినేని నాని సోమవారం ప్రారంభించారు.

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 70 ఏళ్ల స్వాతంత్ర్యం - త్యాగాలను స్మరిద్దాం పేరుతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన స్వాతంత్య్ర సమరం నాటి ఫొటోలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వార్తలు